అక్కడ అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె తెలుపుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.