జిల్లా కేంద్రమైన ఒంగోలులో సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఓ లెక్చరర్ను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ లెక్చరర్ తనకు బడా రాజకీయ నేతలు, అధికారులతో సంబంధం ఉందంటూ ఈ సెటిల్మెంట్ దందాలకు శ్రీకారంచుట్టి జైలుపాలయ్యాడు.