ప్రేమ పేరుతో మోసం చేశాడు. మాయమాటలతో లోబరుచుకుని రూ.2లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు వంచించాడు. వివరాల్లోకి వెళితే.. దాసరి పాలెంకు చెందిన తనకు తండ్రి లేదని.. తల్లి అనారోగ్యంతో మంచాన పడినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.