శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు అంశంపై శనివారం టీడీపీ, కాంగ్రెస్ లు పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఎన్టీఆర్ను అవమానపరిచే రీతిలో మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే, వెంటనే ఎన్టీఆర్ పేరును తొలగించాలని కాంగ్రెస్ ధర్నాకు దిగింది.