అప్పుడు ముగ్గురం ఇక్కడే మాట్లాడాం... 3 విషయాలపై మాట్లాడుతా... పవన్ కళ్యాణ్

శనివారం, 27 ఆగస్టు 2016 (16:26 IST)
జనసేన పార్టీ అధినేత తిరపతి ఇందిరా మైదానంలో కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. తను ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో కలసి మొదటిసారిగా తిరుపతిలో సభలో పాల్గొన్నాను. అందుకే తిరుపతిలోనే నా సభను పెట్టాలనుకున్నాను. ఇక నేను ప్రధానంగా 3 విషయాలపై మాట్లాడులానుకుని వచ్చాను. ఒకటి జనసేన ఆవిర్భావం గురించి... రెండు తెలుగుదేశం పార్టీ పనితీరు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో తాత్సారం చేస్తున్న కేంద్రం గురించి మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను.

వెబ్దునియా పై చదవండి