అంతేకాకుండా, ఈ కాల్పుల ఘటనపై రెండు నెలల్లో (60 రోజులు)గా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్కౌంటర్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగనుంది. కాగా సిట్లో ఉన్న సభ్యులపై అభ్యంతరాలుంటే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.