రైల్వే మంత్రి సురేష్ ప్రభు లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర న్యాయమే జరిగిందని కవిత వ్యాఖ్యానిస్తున్నారని, ఆ మేలు ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయడంతో తెరాస ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.