ఆమెపై పని ఒత్తిడి పెరిగిపోతోందని గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సీఎం పేషీలో కీలకమైన నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల భాధ్యతలు నిర్వర్తిస్తూ మహిళా రక్షణ బిల్లును రూపొందించే కమిటీలో ఆమె విధులు నిర్వర్తించారు.