పాము విషయం తెలుసుకున్న అధికారులు భాస్కర్ అనే పాములు పట్టే నిపుణుడికి సమాచారం అందించారు. అతను వచ్చి దాన్ని ఒడుపుగా బంధించాడు. ఆ పాము 'జెర్రిపోతు' అని తెలిపారు. ఎలుకలు దాని ప్రధాన ఆహారం అని, గెస్ట్ హౌస్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ఆహారం కోసం వచ్చి ఉంటుందని వివరించారు.