పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపంలోని వెంకటేశ్వరాకాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, వెంకటేశ్, రవి అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.