అంతేకాకుండా, 'ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961'కు సవరణ చేయడం ద్వారా ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్గఢ్లోని భిలాయ్, గోవా, జమ్మూలలో ఈ కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తారు.