మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి!

బుధవారం, 8 అక్టోబరు 2014 (19:09 IST)
మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి. ఎలాగంటారా? ప్రతి రోజు ఉదయం వెచ్చని నీటితో తేనె, నిమ్మరసంను కలిపి త్రాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం అవటానికి కాలేయంలో రసాలను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. 
 
అంతేగాకుండా సులభంగా ఆహారంలో కలిసి జీర్ణ వాహిక సడలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, బరువు పెరుగుటను నివారించేందుకు తోడ్పడుతుంది.
 
వెచ్చని నీటితో తేనె, నిమ్మరసాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకునే వారు బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి