ఆవుపేడతో సీఎన్‌జీ కార్లు.. మారుతీ సుజుకీ ప్రకటన

గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:14 IST)
సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆవు పేడతో సీఎన్జీ వాహనాల తయారీకి రంగం సిద్ధం చేసింది. దేశంలో తన CNG వాహనాల్లో ఉపయోగించేందుకు ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికను ప్రకటించింది. 
 
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో FY30 కోసం కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. 
 
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా లభించే పాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కూడా భారతదేశంలో కంపెనీని మరింత స్థాపించడానికి కొత్త అవకాశాలు, ఆవిష్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు