ఎన్.టి.ఆర్. జూనియర్ పై అనంతపురం అర్బన్ ఎం.ఎల్.. దగ్గబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ గట్టిగా నిలదీస్తే, అది నేను అన్న మాటలు కావు. ఎవరో కావాలని అలా చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని చెప్పినా ఫ్యాన్స్ వినలేదు. దానితో ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ అంతా ఒక్కటై ఎ.పి.లో ప్రెస్ క్లబ్ లో మీట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో హైదరాబాద్ వచ్చారు.