మళ్లీ పెరిగిన బంగారం ధరలు

శుక్రవారం, 30 జులై 2021 (12:33 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది.
 
అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ.4200 తగ్గి 67,200 కు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు