సన్ స్టోన్ సాయంతో రూ. 6.5 లక్షల ఉద్యోగాన్ని సాధించిన విజయవాడ విద్యార్థి

మంగళవారం, 17 మే 2022 (21:14 IST)
25 నగరాలలో 30+ సంస్థలలో తమ ఉనికితో భారతదేశంలో ప్రముఖ ఉన్నత విద్యా సేవా ప్రొవైడర్లలో ఒకటైన సన్ స్టోన్లో విజయవాడ చెందిన విద్యార్థి ఐటీ వేదిక బెంగళూరులో రూ. 6.5 లక్షలతో ఉద్యోగం సంపాదించాడు.

 
ఉదయ్ కాంత్, 23, జీ.డీ. గోయెంకా, గురుగ్రామ్ విద్యార్థి సన్ స్టోన్ సహాయంతో, బెంగళూరులోని ఏఎన్ జడ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్లో క్రెడిట్ అస్సెస్మెంట్ అధికారిగా సంవత్సరానికి రూ. 6.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో నివసించే ఉదయ్ కొత్త కార్యాలయంలో చేరాడు. తన ఉద్యోగం గురించి ఉదయ్ మాట్లాడుతూ, "ఎన్నో అవకాశాలు- నవ్యత కలిగిన నగరం బెంగళూరులో నేను నా కెరీర్‌ని ఆరంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను."

 
2020లో కాలేజీలో చేరిన ఉదయ్, హెచ్ఆర్- రిక్రూట్మెంట్లో కీలకమైన ప్రత్యేకీకరణతో ఎంబీఏ ప్రోగ్రాం కోసం, ఐటీ మరియు బిజినెస్ రీసెర్చ్ మరియు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకీకరణలో దరఖాస్తు చేసాడు. సన్ స్టోన్లో తన అనుభవం గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, "అత్యంత అందమైన సంస్థలలో ఒక దానిలో కలలు కనే క్యాంపస్ అనుభవం కోసం సన్ స్టోన్ నాకు అనుమతి ఇచ్చింది.

సన్ స్టోన్ నియామకందారుల నెట్వర్క్ పలు కంపెనీలకు మరియు ప్లేస్మెంట్ సహాయంతో కలిసిన వారి ఉద్యోగానికి సిద్ధంగా ఉండే శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నాకు అవకాశాలు ఇచ్చారు. ఇదే నాకు వాటిలో చాలా కంపెనీల్లో నేను ఎంపికయ్యేలా చేసింది. నేను ఐటీ కంపెనీ కోసం పని చేయాలని, బెంగళూరులో పని జీవితం, సంస్కృతిని కోరుకున్నాను. దీనిని నేను సన్ స్టోన్ వారి విస్తృతమైన ఐటీ కంపెనీల రిక్రూటర్ నెట్వర్క్ ద్వారా సాధించగలిగాను. ఈ ఉద్యోగం నా కలని నిజం చేసింది."
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు