భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు సెలవులు దొరికాయి. సచిన్ పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడం తెలిసిందే. దీనిపై సచిన్ వివరణ ఇచ్చాడు కూడా. ఈ క్రమంలో ఆయన తాజా సమావేశాలకు హాజరు కాలేనని రాజ్యసభ చైర్మన్కు అభ్యర్థన లేఖ పంపారు.