నూనె వస్తువులను తీసుకోవడం తగ్గించండి. పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్కు దూరంగా వుండటం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు.
అప్పుడే హృద్రోగ వ్యాధులు, గుండెపోటు దరిచేరదు. గత ఏడాది గుండె సంబంధిత వ్యాధులతో మృతుల సంఖ్య 17.1 మిలియన్లుగా ఉండగా, ఈ ఏడాది 17.3 మిలియన్స్గా పెరిగిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.