తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 49,915 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రికి దాదాపు 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. వీరికి కనీసం 10 గంటల సమయం పడుతోంది.