తిరుమలలో పెరిగిన రద్దీ

శనివారం, 28 మార్చి 2015 (07:15 IST)
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ  పెరిగింది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 36,607 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 20 నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా
ఉండగా ఆదివారం కూడా రద్దీ అధికంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి