ఈ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. మరింత నాణ్యమైన ప్రసారాలను చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ మొబైల్ ఫోన్లోనైనా వీక్షించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ సాంకేతికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈవో మదుసుధన రావు, అదనపు ఎఫ్ఏసిఏఓ బాలాజీ, వెంకటశర్త తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.