తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తమిళనాడులోని కాంచీపురానికి చెందిన ఓ కుటుంబం తిరుమలకు వచ్చింది. కౌస్తభం అతిథిగృహంలో గది నంబర్ 235లో విడిది చేశారు. రాత్రి వాహన సేవను చూసుకుని గదికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు శరీరంపై నగలు, వారిస్థితిని గమనించి దొంగలు వారిపై కన్నేశారు.