సెప్టెంబర్ 28: భారత రాయబారి (ఐక్యరాజ్యసమితి) ఇచ్చే ప్రైవేటు విందుకు హాజరవుతారు. సెప్టెంబర్ 29: వాషింగ్టన్ డీసీ వెళ్ళి అమెరికా కాంగ్రెస్ సభ్యులను, భారత సంతతి ప్రముఖలను కలుస్తారు. సెప్టెంబర్ 29-30: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వైట్ హౌస్లో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలు, పాక్ సరిహద్దు తీవ్రవాదం తదితర అంశాలపై చర్చలు జరుపుతారు.