పాకిస్తాన్ లో కామాంధులు రెచ్చిపోయారు. నిస్సాహాయులుగా ఉన్న ఓ ఇంటిపై దాడి చేసి, ఆ ఇంటిలోని పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ పై బాలిక సజీవ సాక్ష్యం అవుతుందేమోననే అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజీవ దహనానికి పాల్పడిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.