వివో నుంచి Y200 Pro 5G - ధర రూ. 24,999

సెల్వి

బుధవారం, 22 మే 2024 (13:43 IST)
Vivo
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వివో, ప్రీమియం వై సిరీస్.. వివో Y200 Pro 5Gని పరిచయం చేసింది. సెగ్మెంట్ అత్యంత సన్నని 3డీ-కర్వ్డ్ డిస్‌ప్లేతో- వివో వై సిరీస్‌లో మొదటిది. 
 
కెమెరా సెటప్, సమర్థవంతమైన పనితీరు సామర్థ్యాలతో, మోడల్ వినియోగదారులకు పూర్తి అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Y200 Pro 5G సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది 
 
సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ అనే రెండు ఉన్నతమైన రంగులలో లభిస్తుంది. రూ. 24,999 ధరతో, కొత్త మోడల్ ఒకే 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. 
 
ఫిఫ్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు