తిరుపతి లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

మంగళవారం, 21 మే 2019 (22:38 IST)
[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: పనబాక లక్ష్మి (తెదేపా) వర్సెస్ బల్లె దుర్గా ప్రసాద్ (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపాకు చెందిన వెలగపల్లి వరప్రసాదరావు విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బల్లె దుర్గా ప్రసాద్ బరిలోకి దిగారు. మరోవైపు టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో పోటీ హోరాహోరీగా వుంటుందని చెప్పవచ్చు.
 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన వెలగపల్లి వరప్రసాదరావుకు 580,376 ఓట్లు పోలయ్యాయి. అలాగే బీజేపీ తరపున కారుమంచి జయరాంకు  542,951 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు