మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్స్

మంగళవారం, 21 మే 2019 (22:15 IST)
[$--lok#2019#state#andhra_pradesh--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: కొనకళ్ళ నారాయణరావు (తెదేపా) వర్సెస్ బాలశౌరి (వైసీపి)
 
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన కొనకళ్ళ నారాయణరావు విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపి నుంచి బాలశౌరి బరిలోకి దిగారు. ఇక జనసేన తరపున బన్రెడ్డి రామకృష్ణ పోటీ చేస్తున్నారు. 
 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో తెదేపాకి చెందిన కొనకళ్ళ నారాయణరావుకు 587,280 ఓట్లు పోలవగా, వైకాపా అభ్యర్థి కోలుసు పార్థసారథికి 506,223 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.

వెబ్దునియా పై చదవండి