మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

మంగళవారం, 21 మే 2019 (22:48 IST)
[$--lok#2019#state#telangana--$]
ప్రధాన ప్రత్యర్థులు: మర్రి రాజశేఖర్ రెడ్డి (తెరాస) వర్సెస్ రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లారెడ్డి గెలుపొందారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు.
 
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి 523,336 ఓట్లు నమోదు కాగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతరావు మైనంపల్లికి 494,965 ఓట్లు పోల్ అయ్యాయి. 
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.

వెబ్దునియా పై చదవండి