ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టాలకు వ్యతిరేకంగా మత మార్పిడులు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు హోం మంత్రి సి.రమేష్ తెలిపారు. కాగా, మరో 150 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరుకుంటున్నాయని స్థానిక వీహెచ్పీ నేత ప్రతాప్ పడిక్కల్ తెలిపారు.