అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర వెల్లడించారు. ఏటీఏజీఎస్ తుపాకులు భవిష్యత్తులో భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు.