పలు బ్యాంకు అకౌంట్లను పరిశీలిచింది. ప్రస్తుతం జైలులో ఉన్న శారదా కంపెనీ అధినేత సుదీప్త సేన్ ఫోన్ కాల్ లిస్టులో ఆయన నెంబర్ ఉండడంతో సోదాలు నిర్వహించారు. అవసరమైతే విచారణకు హాజరురకావాల్సి ఉంటుందని సిబిఐ కోరింది. దీంతో నాలుగు రోజులుగా గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ మాజీ డీజీపీ ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.