చెన్నై హోటల్.. ఆహారంలో ఏమున్నదో తెలుసా?

మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఓ లాయర్ 2014వ సంవత్సరం ఆహారం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఆహారంలో జుట్టు వుండగా, దీనిపై హోటల్ మేనేజ్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆయనకు ఆహారాన్ని మార్చి సప్లై చేశారు. 
 
 నేపథ్యంలో శుభ్రత పాటించని ఆ హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగా వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి ఏర్పడి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కస్టమర్ కోర్టులో ఆ లాయర్ కేసు పెట్టాడు. శుభ్రత పాటించని ఆహారాన్ని అందించని కారణంగా రూ.60లక్షలు జరిమానా విధించాలని కోరాడు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బాధితుడైన ఆ హోటల్ కస్టమర్‌కు రూ.1.10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని హోటల్ యాజమాన్యాికోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు