నీటి బిల్లుల జాప్యానికి చెల్లించాల్సిన సర్ ఛార్జీలు రూ.186 కోట్లను రద్దు చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా గురువారం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీ జల బోర్డు ఛైర్మన్ హోదాలో ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త తమకు అసలైన హోలీగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.