ప్రధాని మోదీకి అరుదైన గౌరవం...

సోమవారం, 22 మే 2023 (17:44 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోదీకి సోమవారం పీజీ అత్యున్నత గౌరవం, కంపానియన్ ఆఫ్ ది ఆఱ్డర్ ఆఫ్ ఫిజీ అని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. 
 
ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఫిజి దేశం కాని వారు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు