వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య మాటల వాగ్యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలోని టోల్ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. పైగా, గత మూడు రోజులుగా ఆమె ఆందోళన చేస్తున్నారు.