మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగడంతో రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు
పక్క ట్రాకుపై వెళ్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో.. 20 మంది మరణించినట్లు సమాచారం
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం pic.twitter.com/DfRD9Zs3gp