కావేరీ జలాలపై కర్నాటక ప్రభుత్వం మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ రిజర్వాయర్లో తగినంత నీళ్లు లేవనీ, ఉన్న నీటినే బెంగుళూరుతో పాటు... ఇతర నగరాలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నందున తమిళనాడు రాష్ట్రానికి నీరు అందించలేమని కర్నాటక వాదిస్తోంది. అందువల్ల ఈ నెల 20వ తేదీన ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సుప్రీంను ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను సవరించాలంటూ తమ రిజర్వాయర్లలో నీళ్లు లేవనీ, బెంగళూరు, ఇతర నగరాలకు మంచినీటిని సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నందున తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక తన తాజా వ్యాజ్యంలో తెలిపింది.