యస్.. సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. సోనియా గాంధీ సమక్షంలో తాను పార్టీలో చేరానని తెలిపారు. మళ్లీ సొంతింటికి వచ్చానని చెప్పారు.