రైల్వే బడ్జెట్ 2015-16ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. భారతీయ రైల్వేలకు సంబంధించి ప్రస్తుత బడ్జెట్ లో వేగం, క్షేమం, ఆదునీకీకరణలే తమ ప్రాధాన్యాలని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ ప్రధాన్యాలను ముందుగా ప్రస్తావించిన మంత్రి, తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.