బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు బీహార్ విద్యార్థులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు, యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన సరైన స్పందన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.