ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోవాలని కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనను ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి వైదొలగారు. అటవీ రక్షణదళాల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.