బెంబేలెత్తిస్తున్న మంకీ ఫీవర్: కర్నాటకలో తొలికేసు నమోదు

శనివారం, 22 జనవరి 2022 (14:50 IST)
కర్నాటకను ఒకవైపు కరోనావైరస్ కుదిపేస్తుంటే మరోవైపు కొత్తగా మంకీ ఫీవర్ ఎటాక్ చేస్తోంది. కర్ణాటక తీర్థహళ్లిలోని కుడిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీఫీవర్)తో ఆసుపత్రిలో చేరింది. రోగి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

 
ఆ తర్వాత ఆమె రక్త నమూనా సేకరించి పరీక్షించగా మంకీ ఫీవర్ అని తేలింది. ఈ వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెపుతున్నారు. మరి ఈ ఫీవర్ మరి ఇంకెంతమందికి వ్యాపించిందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు