దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువైన రూ.500, రూ,1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రద్దు కూడా మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఆరోజు జాతినుద్దేశించి ప్రసగించారు.