శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ గత కొన్నేళ్లు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహిళ డిమాండ్ ఆలయ నిబంధనలకు వ్యతిరేకమంటూ ఇంతకాలం వారి డిమాండ్ను పక్కనబెట్టిన ప్రభుత్వం.. ప్రస్తుతం మహిళలు శబరిమలకు వెళ్ళొచ్చునని ప్రకటించడం వివాదానికి ఫుల్స్టాప్ పెట్టినట్లైంది. కాగా పది సంవత్సరాల్లోపు గల బాలికలు 50 ఏళ్లకు పైబడిన మహిళలకు శబరిమలపై ప్రవేశించే అర్హత ఉండేది.