'సౌమ్యను అత్యాచారం చేసి చంపేసిన నిందితుడి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చి సర్వోన్నత న్యాయస్థానం ఘోరమైన తప్పిదం చేసింది. ఐపీసీ సెక్షన-300ను సుప్రీం పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన అంశం. కీలకమైన సెక్షనను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోలేదు. కేవలం అందులోని ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.