న్యూఢిల్లీ: లింగమార్పిడి చేసుకున్న వారు మాత్రమే థర్డ్ జండర్స్ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్స్, గే, హోమో సెక్స్వల్స్ థర్డ్ జండర్ కాదు అని పేర్కొంది. గతంలో హిజ్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే ఆదేశాలను సవరించేందుకు ధర్మాసనం నిరాకరించింది.