తాజాగా, మరణశిక్షపై లా కమిషన్ నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఇందులో బీజేపీ యువనేత వరుణ్ గాంధీ పాల్గొని తన మనస్సులోని మాటను వెల్లడించారు. మరణదండన ఖచ్చితంగా శిక్షే అయినా.. దీన్ని అమలుపరచడం ద్వారా ఇతర నేరగాళ్లు అలాంటి తీవ్ర నేరాలకు పాల్పడకుండా నిరోధించలేమన్నారు.