పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలాలు, అన్నం మొదలైన వాటితో అభిషేకం చేస్తే జీవితంలో శుభాలు చేకూరుతాయి. సోమవారం రోజున శివుడికి బిల్వపత్రిని ఎవరైతే అర్పిస్తారో.. వారి పాపాలు అన్ని పటా పంచలైపోతాయి. శివుడికి బెల్లంను నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం వుంటుంది.