ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే..?

సోమవారం, 29 ఆగస్టు 2016 (11:52 IST)
హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః 
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః 
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
 
పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి