శ్రీకృష్ణ ప్రార్థన

మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:33 IST)
కరారవిందేన పదారవిందం 
ముఖారవిందే వినివేశయంతం 
వటస్యపత్రస్య పుటేశయానం 
బాలం ముకుందం మనసా స్మరామి 
 
పద్మం వంటి చేతితో, పాద పద్మాన్ని ముఖ పద్మంలో ఉంచుకుని, మర్రియాకు పొద శయనించిన బాల కృష్ణుని మనసా స్మరిస్తున్నాను. ఈ మంత్రంతో రోజూ శ్రీ కృష్ణుడిని స్మరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. కార్యసిద్ధి చేకూరడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి